పేరు:శ్రీమతి సత్య మొం డ్రెటి
ఊరు: హైదరాబాద్
ప్రక్రియ:వచనం
ఆయువు నిచ్చే వేదము
ఆయుర్వేదం
ఆయుర్వేద పితామహుడు
ధన్వంతరి మహానుభావుడు
ఆయుర్వేదం ప్రాచీన వైద్య విధానం
ఆయుర్వేదం నాలుగు ప్రధాన
అంశములతో నడుస్తుంది
దోషం,ధాతువు,మలం,అగ్ని.
వీటి రుగ్మతలను అనుసరించి
ఆయుర్వేదం నడుస్తుంది..
పంచభూతాల నిర్మితం
మానవ శరీరం
సమతుల్య ఆహారం,అలవాట్లు
విఘాతనికి గురైనపుడు రోగానికి గురి అవుతాడు..
ఆయుర్వేదంలో పోషక విలువలను పరిరక్షించే వైద్యం
కొనసాగిస్తారు.రోగికి ఆయుర్వేదంలో వేరే రుగ్మతలు
కలిగే అవకాశాలు లేవు.
చెరకుడి చెప్పిన ఆయుర్వేద గ్రంధం చరక సంహిత....
శుశ్రుతుడు చెప్పిన ఆయుర్వేదం
ప్రజల ఆరోగ్యానికి వేదాలు
అనుసరించండి....ఆరోగ్యాన్ని
కాపాడుకోండి....ఆయుర్వేదానికి జోహార్లు.